క‌స్ట‌మ‌ర్‌కు చిర్రెత్తుకొచ్చింది.. ఓలా ఎల‌క్ట్రిక్ షోరూంను త‌గ‌ల‌బెట్టేశాడు.. వీడియో..!

పెట్రోల్, డీజిల్ వాహ‌నాల వినియోగం త‌గ్గించి, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెంచేందుకు గాను కేంద్రం ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందుక‌నే విద్యుత్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసే వారికి భారీగా కేంద్రం స‌బ్సిడీని కూడా అందిస్తోంది. దీంతోపాటు మైలేజ్‌కు, మెయింటెనెన్స్‌కు అతి త‌క్కువ ఖ‌ర్చు అవుతున్నాయి క‌నుక ప్ర‌జ‌లు కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్ల‌తోపాటు బైక్‌ల‌ను కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌నే ఎక్కువ‌గా కొనుగోలు చేస్తున్నారు. ఇక మార్కెట్‌లో మ‌న‌కు భిన్న ర‌కాల కంపెనీలు … Read more